రేపే విజయవాడలో హైందవ శంఖారావ సభ : పాల్గొననున్న సాధుసంతులు : వేలాదిగా తరలి రానున్న హిందువులు.
9/12/2018 ఆదివారం సాయంత్రం 3గంటలకు విజయవాడ పటమటలోని హై స్కూలు రోడ్డులోని రైతు బజారు ఎదురుగా వున్న సభా స్థలిలో జరిగే హైందవ శంఖారావ సభకు, రామభక్తులు, హిందువులు వేలాదిగా తరలి రావలసిందిగా విశ్వహిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలను...







