News

News

న్యూజిలాండ్ లో మశీదులోని వ్యక్తులపై కాల్పులు. పబ్జీ గేమ్ తరహాలో దాడి. మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షం

క్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసలయ్యారని ఓ సర్వే చెబుతోంది. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చుకుంటూ...
News

మయన్మార్ సరిహద్దులో ఉగ్రవాదుల స్థావరం నేలమట్టం : ఆరాకన్ ఆర్మీ శిబిరాలపై భారత్, మయన్మార్ ఆర్మీ సంయుక్త దాడి

న్యూఢిల్లీ : పుల్వామా దాడి తర్వాత ఉప ఖండంలో పరిస్థితి మారిపోయింది. బాలాకోట్ దాడులతో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా అందరూ ఎదురుచూస్తుంటే మన వీర సైనికులు ఉగ్రవాదులను ఎరిపారేశారు. మయన్మార్ కు చెందిన ఆరాకన్...
News

పర్యావరణం, పరిసరాల పరిరక్షణ పై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి – మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలలో అనేక అంశాలతో పాటు సమకాలీన సమస్యల గురించి చర్చించామని సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేయబోతున్నదని చెప్పటంతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల గురించి విలేకరుల...
News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2019, గ్వాలియర్ తీర్మానం 2- హిందూ సమాజం సంప్రదాయాలు. విశ్వాసాలను రక్షించవలసిన అవసరం.

భారతీయేతర దృక్పథం కల స్వార్ధ శక్తులు హిందూ విశ్వాసాలను, సంప్రదాయాలను దెబ్బ తీసేందుకు ఒక పధ్ధతి ప్రకారం కుట్ర పన్నాయని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. శబరిమల ఆలయ ఉదంతం ఈ కుట్రకి తాజా ఉదాహరణ. హిందుత్వం ఏకశిలా సదృశమైన,...
News

పుల్వామా సూత్రధారి ముదస్సర్ అహ్మద్ ఖాన్ ఖేల్ ఖతం – కాల్చి చంపిన భారత్ ఆర్మీ

ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌.. పుల్వామా ఘటనకు మాస్టర్ మైండ్..! ఈ దాడిలో 43 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అసువులు బాసారు. ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌ ఈ ఘటన వెనుక ఉన్నాడని తెలుస్తోంది. ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్‌ అహ్మద్‌దార్‌ దాడికి ముందు పలుమార్లు మహ్మద్‌ఖాన్‌తో సంప్రదింపులు...
News

ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2019: సర్ కార్యవహ సురేశ్ జోషి జీ ప్రకటన

ఆజాద్ హింద్ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవం ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళక్రితం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది(21 అక్టోబర్, 1943). భారత్ స్వాతంత్ర్యం పొందడంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేతృత్వం వహించిన తరువాత నేతాజీ సుభాష్...
News

గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వాన్ని ఘనంగా జరుపుకోవాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ జోషి

550 ఏళ్ల క్రితం 1526వ సంవత్సరంలో శ్రీ గురునానక్ దేవ్ జీ రాజ్ భోయ్ కి తల్వండీలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మాతా త్రిప్త, శ్రీ మెహ్తా కల్యాణ్ దాస్ జీ. సమాజంలోని విఘటన, బలహీనతలను ఆసరా చేసుకుని విదేశీ దురాక్రమదారులు...
1 2,858 2,859 2,860 2,861 2,862 2,888
Page 2860 of 2888