News

News

కలకలం రేపిన రైతు సెల్ఫీ వీడియో

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన రైతు...
News

భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు

భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా, లడ్డాక్ లో సైనిక బంకర్లు ఏర్పాటు చేయడం తో పాటు, సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున సైనికులను, ఆయుధాలను...
News

పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఇప్పటికైనా తమ విధానాన్ని...
News

కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం

కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో...
News

అరుదైన హిమాలయ పక్షుల బొమ్మలతో వెండి నాణేలు

పర్యావరణ దినోత్సవ(జూన్‌ 5) సందర్భాన్ని పురస్కరించుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా (World Wide Fund for Nature India ) తో కలిసి ఎమ్‌ఎమ్‌టీసీ (Metals and Minerals Trading Corporation )-పాంప్‌ (Produits Artistiques Métaux Précieux, Switzerland.) పరిమిత సంఖ్య(లిమిటెడ్‌...
News

సక్షమ్ ఆద్వర్యంలో అనాధలకు, హెచ్.ఐ.వి బాధితులకు దుస్తులు, మిఠాయిలు, సబ్బుల పంపిణీ

సక్షమ్ (సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండలి) దివ్యాంగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆద్వర్యంలో మాజీ పారా మిలిటరీ (CISF) ఉద్యోగి, సమాజ సేవకులు శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి మనుమరాలు చిరంజీవి మధు పూర్ణిమ...
News

15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు

వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15...
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

“మాతృభూమి కల్పన” అనే విషయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ శ్రీ దువ్వూరు యుగంధర్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. https://www.facebook.com/ABVP4AP/videos/548383425852977/ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను...
1 2,843 2,844 2,845 2,846 2,847 3,051
Page 2845 of 3051