News

News

యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది : కేరళ క్యాథలిక్ చర్చి

అంతర్జాతీయ యోగా దినోత్సవం పూర్తై దాదాపు ఓ వారం గడిచిన తర్వాత కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC) క్రైస్తవులకు కొన్ని మార్గానిర్దేశాకాలను జారీ చేసింది. క్రైస్తవులెవరూ యోగా,ధ్యానం చెయ్యడాన్ని వ్యతిరేకించవలసిన పని లేదని అందులో పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక...
ArticlesNews

దక్షిణ భారతాన సంఘ సౌధానికి పునాది రాయి శ్రీ దాదారావు పరమార్థ్  – నేడు వారి పుణ్య తిథి.

తొలి తరం ప్రచారక్ : దక్షిణ భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘ కార్యాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన మహానుభావుడు శ్రీ దాదారావుజి పరమార్థ్. ఆనాటి మద్రాసు ప్రాంతమంటే ఇప్పటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసి ఉండిన...
News

నాణేల చ‌లామ‌ణిలో మ‌రోసారి స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఆర్బీఐ

నాణేల చ‌లామ‌ణిలో భార‌త రిజ‌ర్వుబ్యాంకు మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది. రూపాలు, డిజైన్లలో తేడా ఉన్నా నాణేలన్నీ చెల్లబాటు అవుతాయని, ప్రజలు,...
News

ఐబీకి కొత్త చీఫ్ అరవింద్, ‘రా’ డైరెక్టర్ గోయల్ – కేంద్రం కీలక నిర్ణయాలు.

రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సామంత్ కుమార్ గోయల్, ఐబీ డైరెక్టర్‌గా అరవింద్ కుమార్‌లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరు అధికారులు 1984 బ్యాచ్‌కు చెందినవారే. గోయల్ పంజాబ్ క్యాడర్,...
ArticlesNews

నోట్ల రద్దు అద్భుత ఫలితాలనిచ్చింది : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి.

నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నాటి నుంచి 25, జూన్ 2019 మంగళవారం నాటికి నోట్ల చలామణీని 3.40 లక్షల కోట్ల  (30408.68 బిలియన్ రూపాయల) మేర తగ్గించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 8,...
1 2,830 2,831 2,832 2,833 2,834 2,889
Page 2832 of 2889