News

News

పోలీసులు కాదన్నా అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే,...
ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

Click here to download/read the article శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 - 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత...
News

ఉగ్రవాదులకు మోగిన వార్నింగ్ బెల్ – యుఏపిఏ బిల్ – రాజ్యసభ గ్రీన్ సిగ్నల్

మోడీ సర్కారు మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ సవరణ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో 147 మంది అనుకూలంగా 42 మంది...
News

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్రను చేధించిన భారత భద్రతా దళాలు

తీవ్రవాదులు భారత్ లో మరో కుట్రకు ప్లాన్ వేశారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రపై దాడులు చేసి అంతరాయం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. అయితే టెర్రరిస్టుల ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. తీవ్రవాదులకు పాకిస్థాన్ మిలటరీ...
News

కుల భూషణ్ ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించిన పాకిస్థాన్ – అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకే

కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే..! జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో...
News

ఆవులను రక్షించబోయిన వ్యక్తిని కాల్చి చంపిన ఆవుల స్మగ్లింగ్ ముఠా – నోరు మెదపని మేథావుల వైఖరిపై సర్వత్రా విమర్శలు

ముగ్గురు ఆడపిల్లల తండ్రి, గొ రక్షకుడైన వ్యక్తిని ఆవుల స్మగ్లింగ్ ముఠా దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని పాల్వాల్ లో చోటు చేసుకుంది. స్థానిక గో రక్షక్ దళ్ కి చెందిన గోపాల్ (35) గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో...
ArticlesNews

ప్రజల మధ్య అంతరాలు సృష్టించడానికే ప్రధానికి బాలీవుడ్ నటుల లేఖ – మేథావుల బృందం

రచయితలు, కళాకారులు, డాక్టర్లు, జర్నలిస్టులు, చరిత్రకారులు మరియు వైస్ ఛాన్సలర్లతో కూడిన 15 మంది మేథావుల బృందం, కొందరు బాలీవుడ్ నటులు, వామపక్ష మేథావులతో కూడిన బృందం ప్రధానికి వ్రాసిన బహిరంగ  లేఖను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలో...
News

బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ అమెరికా చేతిలో హతం

ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్‌లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడని అమెరికా ప్రకటించింది. బిన్‌లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదాలో ఆయన కుమారుడు హమ్జా బిన్ లాడెన్ కీలకనేతగా ఎదుగుతూ వచ్చాడు. తండ్రి మరణానికి...
1 2,786 2,787 2,788 2,789 2,790 2,858
Page 2788 of 2858