News

News

అయ్యప్ప భక్తుల శాంతియుత నిరసనల్లో మత కలహాలకు కుట్ర.. సీపీఎం నాయకుడు అరెస్ట్

శబరిమల వివాదం నేపథ్యంలో అయ్యప్ప భక్తులు చేస్తున్న నిరసనల ఆధారంగా హిందూ ముస్లిముల మధ్య మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నించిన సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోజికోడ్ జిల్లా పెరంబరలో గత గురువారం శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు...
News

చైనా వస్తువులను కొనడం, తినడం, వాడడం మన జాతికి హానికరం, మన దేశానికి ద్రోహం.

మకర సంక్రాంతికి మరో పేరు ‘పతంగ్’ల- గాలిపటాల- పండుగ.. మకర సంక్రాంతి పండుగకూ గాలిపటాలకు అవినాభావ సంబంధం ఉండడం తరతరాల కథ. మన దేశంలోని ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలలో అత్యధిక శాతం చైనాతో ముడివడి ఉండడం నడుస్తున్న వ్యథ.. చైనా గాలి...
News

హీరా వ్యవహారంలో ఉగ్రమూలాలు?.. అధినేత్రి అరెస్ట్ తో డొంక కదిలేనా?

చిత్తూరు : హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్ తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి....
News

పినరయి విజయన్ గద్దె దిగు..! కేరళలో వెల్లువెత్తుతున్న నిరసనలు. తెలుగు రాష్ట్రాలకూ కేరళ సెగ. కేరళ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పినరయి విజయన్ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పినరయి విజయన్ హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన...
News

మందిర నిర్మాణం దిశగా సకారాత్మక అడుగు

రామమందిర నిర్మాణం గురించి నేడు ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఆ దిశగా సకారాత్మక అడుగుగా కనిపిస్తోంది. అయోధ్యలో భవ్యమైన శ్రీ రామమందిర నిర్మాణం గురించి సంకల్పాన్ని ప్రధాని తన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోవడం పాలంపూర్ సమావేశాల్లో (1989)బిజెపి ఈ విషయంలో చేసిన తీర్మానానికి...
News

హిందువులు మైనారిటీలు అవుతున్న ప్రతి చోట ఏం జరుగుతుందో తెలుసా?

సనాతన వైదిక ధర్మానికి కొలువైన దేశం భారతం. ఈ భూభాగాన్ని హిందుస్థాన్ అనే వాళ్ళు అంటే మనదేశంలో హిందువుల స్థానం ఎటువంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు తురుష్కులు, బ్రిటిషర్లు, డచ్, పోర్చుగీసువారు పాలనా ప్రభావంతో కొన్ని మతాలు...
News

నిస్వార్ధ జీవి శ్రీ మూర్తి గారు – మనందరి రూపంలో వారు అమరులై ఉన్నారు – వారు ప్రారంభించిన కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడమే వారికి నిజమైన నివాళి : స్

2/1/2019, బుధవారం సాయంత్రం విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సామాజిక సమరసతా ఫౌండేషన్ అధ్యక్షులు స్వర్గీయ M.G.K. మూర్తి గారి సంస్మరణ సభలో హిందూ సమాజంలో సమరసతా సాధనకు శ్రీ మూర్తి గారు చేసిన కృషిని వక్తలు కొనియాడారు....
News

వందేమాతరం గీతం ఆలపించడం తప్పనిసరి కాదు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం

మధ్య ప్రదేశ్ లో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే తన జాతి వ్యతిరేక పంథాను ప్రదర్శిస్తోంది. గత ఒకటిన్నర దశాబ్దాలుగా ప్రతి నెలా మొదటి రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వందేమాతర గీతాలాపనను నిలిపివేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజలకు ఏమి...
1 2,759 2,760 2,761 2,762 2,763 2,772
Page 2761 of 2772