News

NewsSeva

“సేవాభారతి” వితరణ

జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ "సేవా భారతి" వారి సహకారంతో నెల్లూరు,పప్పులవీధిలోని శ్రీకృష్ణదేవరాయశాఖ ఆధ్వర్యంలో "దీపావళి" పర్వదినాన్ని పురస్కరించుకుని శెట్టిగుంటరోడ్ ప్రాంతానికి చెందిన పైడిమాని ఆదినారాయణ కు "కూరగాయలు" మరియు "పండ్లు" అమ్ముకునేందుకు "బండి" ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్ 2 సంఘచాలక్ దోరడ్ల వెంకట రత్నం,సేవా ప్రముఖ్ నందకిశోర్,నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్,కార్యవాహ హరినారాయణ,సహ కార్యవాహ రవీంద్ర,నగర బౌద్దిక్ ప్రముఖ్ మారుతి రవికృష్ణ,హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ...
News

అమర వీరుడు ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేత

దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో గత ఆదివారం వీర మరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం...
News

అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం

అల్‌ ఖైదాకు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్‌ సైనికులు హతమార్చారు. ఈ ఉగ్రసంస్థే 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రెండో కీలక వ్యక్తిగా చెప్పుకునే అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు...
News

హద్దు దాటితే బుద్ధి చెబుతాం – పాక్, చైనాలకు ప్రధాని మోడీ హెచ్చరిక

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. దీపావళి రోజు శనివారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ చేరుకున్న ప్రధాని అక్కడి లోంగేవాలా పోస్ట్ లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు...
News

అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్

దీపావళి సందర్భంగా అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినా...... పెద్ద ఎత్తున 5 లక్షల దీపాలను వెలిగించి ఘనంగా నిర్వహించారు. యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా...
News

పాక్ కాల్పుల్లో నలుగురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి

పాక్‌ మరోసారి హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఓ మహిళ కూడా ఉంది....
News

భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO

సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. 'ధన్వంతరి జయంతి'ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్‌), జమనగర్‌(గుజరాత్‌)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
1 2,758 2,759 2,760 2,761 2,762 3,049
Page 2760 of 3049