News

నంద్యాల భరతమాత మందిరంలో ప్రత్యేక పూజలు

721views

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా, నంద్యాలలోని భారతమాత మందిరంలో లక్ష కుంకుమార్చన, లక్ష , లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ గృహిణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.