News

News

విశాఖపట్నం గూఢచర్యం కేసులో ఒక ISI ఏజెంట్ పై ఛార్జ్-షీట్ ఫైల్ చేసిన NIA

నిందితుడు గుజరాత్ లోని గోద్రా సమీపంలోని పంచమహల్ కి చెందిన ఇమ్రాన్ యాకుబ్ గితేలి అలియాస్ గితేలి ఇమ్రాన్ పై NIA ఐపిసి మరియు యుఎపిఎ యొక్క 17 మరియు 18 సెక్షనుల మేరకు కేసు నమోదు చేసింది. అతనిని విజయవాడలోని...
News

దేవాలయ వ్యవస్థని కాపాడుకుందాం – స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో డా.అనంత లక్ష్మి పిలుపు

"హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన,ప్రముఖ చరిత్ర ఉంది.ద్వాపర యుగము చివరి నాటికే దేవాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.ఆ నాటి గ్రామాలకు,నగరాలకు చివరికి సమాజానికి కేంద్ర బిందువు దేవాలయమే..మానవ దేహము దేవాలయము ఒకే రూపంలో ఉంటాయి. శరీరంలోని హృదయం వంటిదే దేవాలయంలోని గర్భ...
News

మన సహకార ధోరణికి భగవద్గీతే ప్రేరణ

భగవద్గీత మనిషిని ఆలోచింపజేసి.. ప్రశ్నించే స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం స్వామి చిద్భవానంద రాసిన భగవద్గీత కిండిల్‌ వెర్షన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరామకృష్ణ తపోవన్‌...
News

వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్‌...
News

అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ.

అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా...
News

బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని కన్నుమూత

బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని(93) కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి పరమపదించిన తర్వాత బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలిగా దాదీ హృదయ మోహిని...
News

భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం ఐఎన్‌ఎస్‌ కరంజ్‌

భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం అందింది. ప్రాజెక్టు-75లో భాగంగా చేపట్టిన ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ను ముంబయిలో ఉన్నతాధికారుల సమక్షంలో దీనిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌, విశ్రాంత అడ్మిరల్‌ వీఎస్‌ షెకావత్‌ పాల్గొన్నారు. ఈ...
News

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు...
1 2,713 2,714 2,715 2,716 2,717 3,045
Page 2715 of 3045