News

NewsProgrammsSeva

SAKSHAM helping hands for corona affected paraplegics

Saksham provides assistance in various ways to people with disabilities suffering from corona across the state. Saksham distributed ration kits to 30 families of disabled people in Kotikalapudi village near...
News

మీడియాపై చైనా ప్రభుత్వ వేధింపులు… మూతపడ్డ ప్రఖ్యాత యాపిల్ డైలీ పత్రిక…

మీడియా పై చైనా దాష్టీకం అంతకంతకూ పెరుగుతోంది. తనకు వ్యతిరేకంగా రాసింది అనే కారణంతో హాంకాంగ్‌లో అధిక జనాదరణ ఉన్న ప్రజాస్వామ్య అనుకూల దినపత్రిక 'యాపిల్ డైలీ'ని వేధింపులకు గురి చేస్తోంది. చైనా కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక యాజమాన్యం పత్రికను...
NewsProgrammsSeva

కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు...
News

కరోనాతో మావోయిస్టు అగ్రనేత మృతి వార్త ఖరారు

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌ ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో...
News

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి భారత్ ‌లో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌...
News

గుజరాత్ : ఆకాశంలో వింత కాంతి – ఎగిరే పళ్ళాలా?

భారత్ ‌లో ఏలియన్స్ హడావుడి తక్కువే. ఆకాశంలో వింత ఆకారాలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు...
News

ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం – కేంద్రం

దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా, ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం నిలుస్తుందని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంలా, పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుందని తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన...
News

ప్రజలకు టీకాపై అవగాహన కల్పించేందుకు పల్లెబాట పట్టిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సిబ్బంది

కరోనా వైరస్ ‌కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై...
1 2,656 2,657 2,658 2,659 2,660 3,042
Page 2658 of 3042