News

ArticlesNews

ఏఐ, డిజిటలైజేషన్‌తో తిరుమలలో సరికొత్త విధానాలు

కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల...
ArticlesNews

నిత్య విద్యార్థి

ప్రతి వ్యక్తీ నిత్య విద్యార్థిలా ఉండాలంటారు అనుభవజ్ఞులు. ఉపాధినిచ్చే చదువు మాత్రమే కాక వ్యక్తిత్వపరంగా ఎదుగుదలకు సహకరించే ఏదో ఒక అంశాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. దానివల్ల మేధస్సు పదును బారుతుంది. అలా సరికొత్త విషయాలను అభ్యసించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం...
News

షుకూర్‌ ఆదేశాలతో భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలు – కస్టడీలో ఉగ్ర లింకుల కేసు నిందితులు

విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్‌తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడిన తర్వాత జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులు తెలిపారు. అతడి ఆదేశాల మేరకు భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఐదుగురు...
News

కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ సీమా హైదర్

సీమా హైదర్.. ఒకప్పుడు భారత్‌లో ఈ పేరు మార్మో్గింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ మహిళ పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా...
News

ప్రకృతి సేద్యం..

ప్రకృతి వ్యవసాయంలో మహిళలు సైతం విశేషంగా రాణిస్తున్నారు. రసాయనాల ప్రమేయం లేని ఆహారాన్ని పండిస్తూ తమ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కృషి చేస్తున్నారు. బయట వారికి విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు. వీరి ఆసక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం...
News

అయోధ్య బాలరాముడికి లస్సీ, ఫ్రూట్ జ్యూస్​- దీపాల బదులు పువ్వుల హారతి!

అయోధ్యలోని రామాలయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రామ్​లల్లా సేవా విధానంలో మార్పులు చేపట్టారు. బాలరూపంలో పూజలు అందుకుంటున్న రామ్​లల్లాను రాజకుమారుడిలా సేవించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భోగాల్లో మార్పులు చేసి, చల్లదనం...
News

రాజకీయ చైతన్యపథంలో తొలి అడుగు కస్తూరిబా గాంధీ

మారిట్జ్‌బర్గ్ జైలు ఇనుప గ్రిల్స్ వెనుకకు వెళ్లకముందు.. కస్తూర్బా గాంధీ కేవలం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్యగానే అందరికీ తెలుసు. 1869లో పోర్‌బందర్‌లో జన్మించిన ఆమెకు పెద్దగా చదువు లేదు, చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆమె ప్రారంభ జీవితం ఒక సాధారణ...
News

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్‌కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా  కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు.  కంచిలి ఊన శ్రీకాంత్‌ ఇంటి వద్ద బస చేసి పాదయాత్రను ప్రారంభించినట్లు  వారు తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్‌ సోమనాథ్‌ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు....
1 263 264 265 266 267 3,090
Page 265 of 3090