అల్లంత దూరం నుంచే కనువిందు చేసే దేవుళ్ల విగ్రహాల గోపురాలు- ఏ గుడిలోనైనా సాధారణమే! కానీ ఆ ఆలయంలో మాత్రం బయటేకాదు... లోపల సైతం స్తంభాలు మొదలు పైకప్పు వరకూ ఎక్కడ చూసినా అందంగా చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. భక్తులు గర్భగుడిలోని...
శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే...
దేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ...
జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని విజయవాడ ఉగ్రమూలాలున్న కేసులో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. ఏక్యూఐఎస్, ఐసిస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్నిరోజులు ఆగి ఉంటే, తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్థాన్ వెళ్లే వాళ్లమని...
బాసరలోని ప్రసిద్ధ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం, చుట్టుపక్కల అభివృద్ధి పనులను రూ.225 కోట్లతో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ శనివారం ఉత్తర్వులు (జీవో 191) జారీ చేశారు. ఈ అభివృద్ధి...
గో వధను అరికట్టి.. గోమాతకు తగిన గౌరవం, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు....
పాకిస్తాన్ లోని కరాచీలో ఒక చారిత్రక భవనం గోడలపై ఉన్న హిందూ దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మైనారిటీ హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది; అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం పూర్తి మౌనం...