News

ArticlesNews

ప్రపంచాభివృద్ధిలో మనమూ భాగస్వాములమవుతున్నాం….

వ్యక్తిగా సైతం మనం కేవలం మన హితానికే కాకుండా పరహితం కోసం జీవించడమే జీవిత పరమార్ధంగా భావించడం మన సంస్కృతిలో భాగం. అదేవిధంగా మన దేశం కూడా తన సంరక్షణ, సౌభాగ్యంతో పాటుగా ఎప్పుడూ ప్రపంచ మానవాళి హితాన్ని కాంక్షించే దేశంగానే...
News

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.దీని...
News

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...
News

భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో 'రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి'(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు...
ArticlesNews

ప్రభుత్వోద్యోగులే…. కానీ ఉగ్రవాదులకు విధేయులు

సయ్యద్‌ సలాహుద్దీన్‌.. ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు...
News

ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత

ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన...
News

C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం

దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన...
ArticlesNews

ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో పూజనీయ సర్ సంఘచాలక్ చెప్పిన విషయాలు ఎలా అర్ధం చేసుకోవాలి?

ఇటీవల ఘాజియాబాద్ లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ పాల్గొన్నారు. అందులో వారు చేసిన ఉపన్యాసంలోని పలు అంశాలపై వివిధ...
1 2,641 2,642 2,643 2,644 2,645 3,042
Page 2643 of 3042