News

News

సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్ కలకలం.. అడ్డుకున్న భద్రతా దళాలు

జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం.. వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల వెంట...
News

చత్తీస్గడ్ అడవులలో ఎన్కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు హతం : కొనసాగుతున్న కూంబింగ్

ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు ఉసూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూంబింగ్‌ చేపట్టాయి. బలగాలను గమనించిన...
News

అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సాయం

పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్​కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఉమామహేశ్వరరావు అనే జవాన్ గతేడాది వీరమరణం పొందారు. ఆర్మీలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో ​ఆయన విధులు నిర్వహించేవారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్​​కు నివాళులర్పించేందుకు రాష్ట్ర...
News

ముగ్గురు ఐసిస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కేసులో 11.07.2021 ఆదివారం నాడు, ఎన్‌ఐఏ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారు i) అనంతనాగ్ జిల్లాలోని మాగ్రే మోహల్లా అచబాల్ లో నివసించే ఉమర్ నిసార్ S/O నిసార్ అహ్మద్ భట్ ; ii)...
ArticlesNews

పూరీ జగన్నాథాలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే..

పూరి జగన్నాథాలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ...
News

UP : ప్రార్థనా స్థలాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం లఖన్ వూ సహా పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం...
News

కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది. ఓ ప్రైవేటు...
News

రవీంద్రభారతిలో “మనం సరస్వతీ పుత్రులం” పుస్తకావిష్కరణ

బాపురమణ అకాడమీ మొట్టమొదటిసారిగా ప్రచురించిన " మనం సరస్వతీ పుత్రులం" అనే పుస్తకాన్ని తే. 11/7/2021 ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో జరిగిన 2021 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సత్కళాభారతి,...
1 2,639 2,640 2,641 2,642 2,643 3,042
Page 2641 of 3042