అయ్యప్ప స్వామి యాత్రికులపై పరిమితి
కేరళ హైకోర్టు కీలక ఉత్తర్వును జారీ చేసింది. 2026–27 మండల-మకర విళక్కు యాత్రా కాలంలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది. స్వామివారి దర్శనానికి రోజుకు గరిష్టంగా 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి...







