సిలిగుఢి కారిడార్ను విడదీస్తామని ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ బెదిరిస్తోంది: మోదీ
తృణమూల్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర బంగాల్ అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అదే క్రమంలో మదర్సాలకు సుమారు రూ. 6,000 కోట్లు కేటాయించారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల కనీస...







