News

News

కేర‌ళ‌లో వణికిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌!

పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు తిరువనంతపురం: లవ్‌ జిహాద్‌ తర్వాత ప్రస్తుతం నార్కోటిక్‌ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్‌ చర్చ్‌ బిషప్‌ మార్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌...
News

‘బ‌నార‌స్‌’లో హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్త కోర్సు

వారణాసి: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఈ ఏడాది హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్తగా ఎంఏ కోర్సు ప్రవేశపెట్టింది. ఇటువంటి కోర్సు పెట్టడడం భారతదేశంలోనే ఇదే మొదటిసారి. యూనివర్సిటీలోని భారత అధ్యయన కేంద్రం(బీఏకే) విభాగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. హిందూస్తాన్‌ టైమ్స్‌లోని సమాచారం...
ArticlesNews

నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

ప్రస్తావన : 1908లో తిరునల్వేలి జిల్లాలో 'ఆప్' అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో...
News

ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ

విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల వైఖ‌రి వ‌ల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య...
News

24న క్వాడ్‌ సమావేశంలో పాల్గొనున్న మోదీ

చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్‌(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా...
News

శ్రీనగర్‌లో చైనా గ్రెనేడ్లు!

ఉగ్రకుట్ర భగ్నం తప్పిన భారీ ముప్పు! శ్రీనగర్‌: సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అప్రమత్తంగా ఉండడంతో శ్రీనగర్‌లో భారీ ముప్పు తప్పింది. బెమినా ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సీఆర్‌పీఎఫ్‌ 28వ బెటాలియన్‌ క్విక్‌ యాక్షన్‌ టీమ్‌ ఓ బంకర్‌ దగ్గర ఆరు గ్రెనేడ్‌లను గుర్తించింది....
News

భారత్‌పై మళ్ళీ విషం కక్కిన పాక్‌!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోమారు కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకుని, భారత్‌పై విషం కక్కింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో 131 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల...
News

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!

న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది....
1 2,577 2,578 2,579 2,580 2,581 3,040
Page 2579 of 3040