News

News

ఏబీవీపీ త్వ‌ర‌లో ‘వీరు’ల‌ వివ‌రాల సేక‌ర‌ణ‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో అమ‌రులైన వీరుల వివ‌రాలు సేక‌రించాల‌ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్ణయించింది. ఏబీవీపీ రెండు రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం నిన్న‌ పాట్నాలోని రాణి సతీ మందిర్ గాంధీ మైదానంలో...
News

జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి...
News

మంగ‌ళూరులో దేవాల‌యంపై దాడి!

మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో దుండగులు దేవాలయంపై దాడికి పాల్ప‌డ్డారు. నంది, నాగ విగ్రహాలను ప‌గ‌లుగొట్టారు. దీంతో అక్క‌డి హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న శనివారం (అక్టోబర్ 16) జ‌రిగింది. బైకంపాడి కర్కెరా మూలస్థాన జరందయ్య దైవస్థానం, నాగ బ్రహ్మ...
News

మావోయిస్ట్ హిడ్మా కోసం వేట‌!

భాగ్య‌న‌గ‌రం: మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు,...
News

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు

సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని...
News

‘ఆవాల మొక్క’ నుంచి విమాన ఇంధనం – భారతీయ శాస్త్రవేత్త ఆవిష్కరణ

విమానయానరంగానికి ఇంధన ఖర్చులు పెను భారంగా మారుతున్న వేళ భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసిన నూనె నుంచి విమాన ఇంధనం తయారుచేయవచ్చని...
News

ఘనంగా పైడితల్లి తోలేళ్ల ఉత్సవం

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తోలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అమ్మవారిని తోలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు....
1 2,536 2,537 2,538 2,539 2,540 3,038
Page 2538 of 3038