ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
మట్టితో పాటు జల వనరుల పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పుట్టపర్తిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవంకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో...







