ప్రభుత్వ స్థలంలో అక్రమ మసీదు… బుల్డోజర్లతో కూల్చివేత
హరిద్వార్ లోని సుమన్ నగర్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదును ప్రభుత్వం కూల్చేసింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో ఈ మసీదు అక్రమ నిర్మాణం జరిగింది. బుధవారం అధికార యంత్రాంగం భారీ బందోబస్తు నడుమ బుల్డోజర్ల సాయంతో మసీదును కూల్చేశారు.అక్రమ...







