భారత్ ను ఆరాధించాలంటే భారత్ గా మారిపోవాలి : మోహన్ భాగవత్
ఎవరైనా భారత మాతను ఆరాధించాలనుకుంటే అందరూ భారత్ గా మారిపోవాలని, ఇందుకోసం భారత్ ను అర్థం చేసుకోవాలని, దేశాన్ని గౌరవించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.శ్రీ అబాజీ థట్టే సేవా, పరిశోధనా సంస్థ పక్షాన భారత్...







