News

News

మధురలో నమాజ్‌లను నిలిపివేయాలి

కోర్టుకు శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి దరఖాస్తు మధుర: షాహీ ఈద్గా మసీదు(వివాదాస్పద కట్టడం), పక్కనే ఉన్న రహదారిలో నమాజ్‌ నిలిపివేయాలని అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి మధుర కోర్టులో ఒక...
News

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక...
News

మత మార్పిడికి గురైన వారి ‘ఘర్ వాపస్’ కోసం ప్రతిజ్ఞ

ఆర్‌.ఎస్.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ చిత్ర‌కూట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చిత్రకూట్‌లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
News

పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..

ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక...
News

కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం

మేయర్ల మీట్‌లో ప్రధాని వెల్లడి వారణాసి: 'న్యూ అర్బన్​ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్​ ఇండియా మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత...
News

ముస్లిం, క్రైస్తవ, ఇతర వివాహ చట్టాల స‌వ‌ర‌ణ‌

త్వ‌ర‌లో కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకు రానుంది. ఇటీవల నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ప్రస్తుతం జరుగుతున్న...
News

లింగాపురంలో గీత జయంతి ఉత్సవం

బండి ఆత్మకూరు: గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, క‌ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, లింగాపురం గ్రామంలో గీతా జయంతి ఘ‌నంగా జరిగింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం...
News

జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 28 మంది మృతి!

ఒసాకా: జపాన్‌లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ నిప్పన్‌ హోసో క్యోకై మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్ల‌డించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారని, వారిలో...
1 2,291 2,292 2,293 2,294 2,295 2,871
Page 2293 of 2871