News

News

మోదీపై.. 108 మంది మాజీ బ్యూరోక్రాట్ల లేఖ ఓ కుట్ర!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన బహిరంగ లేఖ కుట్రపూరితమైనదని పేర్కొంటూ మరో గ్రూప్ లేఖ రాసింది. మోదీకి మద్దతుగా ‘కన్సర్న్...
News

ఇఫ్తార్ పార్టీ అని హిందువులను కూడా పిలిచారు.. బీఫ్ వడ్డించారు!

ఢాకా: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) గురువారం (ఏప్రిల్ 28) సాయంత్రం ఇఫ్తార్ పార్టీని నిర్వహించింది. ఆ పార్టీకు హిందువులను కూడా ఆహ్వానించారు. 20 మందికి పైగా ముస్లిమేతరులు ఉన్నారు. ఆ పార్టీలో బీఫ్ (గోరుర్ మాంగ్షో) వడ్డించినందుకు వివాదాస్పదమైంది. సిల్హెట్...
News

తిరుమలలో ఐదేళ్ళ‌ బాలుడి కిడ్నాప్‌!

తిరుప‌తి: ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. బాలుడు గోవ‌ర్ద‌న్ రాయ‌ల్ దామినీడుకు చెందిన‌వాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గుర‌య్యాడు. ఈ సంఘ‌ట‌న నిన్న ఉద‌యం 5.45 గంట‌ల‌కు చోటుచేసుకుంది. బాధితుడి త‌ల్లి...
News

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు. ఆయా...
News

యాదాద్రి పార్కింగ్‌ ఫీజులపై మండిపడ్డ వీహెచ్‌పీ

యాద‌గిరి: యాద‌గిరి గుట్ట‌ దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్‌ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది. హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ...
News

రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​!

గాంధీన‌గ‌ర్‌: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్​ ఏటీఎస్​ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు...
News

గోరఖ్‌నాథ్ మఠం నిందితుడికి ఐసిస్‌తో సంబంధం

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆయన నిధులను...
News

చైనా సరిహద్దులో భూభాగం ఒక్క అంగుళ‌మూ కోల్పోము

న్యూఢిల్లీ: వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన వ‌ల్ల మన దళాలు కీలకమైన ప్రదేశాలలో భౌతికంగా మోహరించి ఉన్నాయి. యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును, భూభాగాన్ని కోల్పోవడాన్ని మనం అనుమతించబోము అని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్...
1 2,291 2,292 2,293 2,294 2,295 3,030
Page 2293 of 3030