News

News

భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్​ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్​ విదేశాంగ మంత్రి రుస్లాన్​ కజక్బావ్​, తజకిస్థాన్​ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్​...
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

అణ్వాయుధ రంగంలో భార‌త్‌కు మరో విజయం

అగ్ని ప్రైమ్ సక్సెస్ భువ‌నేశ్వ‌ర్‌: భారత్ ఈరోజు ఒడిశాలోని బాలాసోర్ తీరంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం గల అగ్ని సిరీస్ క్షిపణుల అధునాతన వెర్షన్. ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి 1000...
News

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీక‌రించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో...
News

తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన...
News

ముజమ్మిల్​ హుసైన్​… దొంగ పెళ్ళికొడుకు!

రూ. 10 ల‌క్ష‌ల క‌ట్నం డిమాండ్‌ అంత‌లోనే తెలిసిపోయిన అస‌లు సంగతి నిత్య‌పెళ్ళికొడుకుని పీట‌ల‌పైనే బాదేసిన వ‌ధువు బంధువులు ల‌క్నో: ముజమ్మిల్​ హుసైన్​... దొంగ పెళ్ళికొడుకు! పైగా... అక్ష‌రాల ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల క‌ట్నంను డిమాండ్ చేశారు. దీంతో వ‌ధువు బంధువులు...
News

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో...
News

లెక్చ‌ర‌ర్ మ‌హ్మ‌ద్ అర్ష‌ద్ వ‌క్ర‌బుద్ధి

వాట్సాప్‌లో విద్యార్థుల‌కు అస‌భ్య సందేశాలు అరెస్టు చేసిన పోలీసులు ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌కు చెందిన లెక్చరర్ మహ్మద్ అర్షద్ విద్యార్థులకు వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని తన ప్రియురాలిగా...
1 2,289 2,290 2,291 2,292 2,293 2,871
Page 2291 of 2871