అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో మోడీ సమావేశం
బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు...







