News

News

క‌వ్వింపు?… మైసూరు ప్యాలెస్ దగ్గర బహిరంగంగా నమాజ్

మైసూరు: దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరు ప్యాలెస్ ద‌రి అంబా విలాస్ ప్యాలెస్‌లో కొంతమంది పురుషులు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సోమవారం ప్యాలెస్‌ను సందర్శించిన గుజరాత్‌కు చెందిన పర్యాటకులలోని కొందరు...
News

భజరంగ్ దళ్ కార్యకర్త హ‌ర్ష హ‌త్య‌కు నిర‌స‌న‌గా ర్యాలీ

పీఎఫ్‌ఐ, సిమిలపై నిషేధం విధించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్ డిమాండ్‌ భాగ్య‌న‌గ‌రం: భజరంగ్ దళ్ కార్యకర్త హ‌ర్ష హ‌త్య‌కు నిర‌స‌న‌గా ప‌లు హిందూ సంఘాలు బుధవారం హైదరాబాద్‌లో 'మషాల్ ర్యాలీ' నిర్వహించాయి. శివ‌మొగ్గ‌లో ఆదివారం రాత్రి మ‌తోన్మాదులు హ‌ర్ష‌ను పొట్ట‌న‌పెట్టుకున్న సంగ‌తి...
News

Breaking: ‘దావూద్​’ కేసులో మహారాష్ట్ర మంత్రి మాలిక్​ అరెస్ట్​!

ముంబై: ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్ కేసుతో సంబంధమున్న‌ట్టు గ‌ట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న‌ మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను బుధ‌వారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్​ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్...
News

‘దావూద్​’ మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు మహారాష్ట్ర మంత్రి

న్యూఢిల్లీ: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు...
News

హైదరాబాద్‌లో గోరక్షకులపై కత్తులతో దాడి!

క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లింపు నిర‌స‌న తెలిపిన వారిపై పోలీసుల లాఠీచార్జ్ భజ‌రంగ్ ద‌ళ్ కార్యకర్తలకు గాయాలు భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో గోరక్షకులపై కొందరు దుండగులు దాడి చేశారు. మారణాయుధాలతో గోరక్షకులపై విరుచుకుపడ్డారు. పశువుల రవాణాను గోరక్షకులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కర్మన్‌ఘాట్‌...
News

భరూచ్ సామూహిక మత మార్పిడి కేసు: ముగ్గురు నిందితుల బెయిల్ దరఖాస్తు తిరస్కర‌ణ‌!

గాంధీన‌గ‌ర్‌: భరూచ్‌లోని స్థానిక కోర్టు, భరూచ్ సామూహిక మత మార్పిడి కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ దరఖాస్తును సోమవారం తిరస్కరించింది. నిందితుల్లో ముగ్గురు.. ఇబ్రహీం పునా పటేల్ అలియాస్ జితుభాయ్ పునాభాయ్ వాసవ, అయ్యూబ్ బర్కత్ పటేల్ అలియాస్ రమణ్‌భాయ్ బర్కత్‌భాయ్...
News

ఏబీవీపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు

సీఎం స్టాలిన్ వైఖ‌రిపై ఏబీవీపీ మండిపాటు తమిళనాడు: ఏబీవీపీ కార్యకర్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లావ‌ణ్య ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా సీఎం స్టాలిన్ నివాసం ముందు నిరసన తెలిపినందుకు 32 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మంగళవారం...
News

ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి 242 మంది భారతీయులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావటంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దేశంలోని...
1 2,190 2,191 2,192 2,193 2,194 2,842
Page 2192 of 2842