News

News

పాకిస్తాన్ డ్రోన్‌ల‌ను కూల్చివేసేందుకు…

న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు వైమానిక దళం ప్రత్యేక యాంటీ-డ్రోన్ గన్‌ని ఏర్పాటు చేసుకుంది. బికనీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ యాంటీ-డ్రోన్ ఆపరేషన్ కోసం నోడల్ కేంద్రంగా త‌యారైంది. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్‌లు తరచుగా గూఢచర్యం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం భారత...
News

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని...
News

సేవా భావంలో ‘నేను చేశాను’ అనేది ఉండకూడ‌దు.. ‘దేశం కోసం చేశాను’ అనే భావం ఉండాలి – డాక్టర్ మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: మ‌న‌సులో మనస్ఫూర్తిగా ఇత‌రుల‌కు సేవ చేయాల‌న్న త‌ప‌న, దృఢ సంక‌ల్పం లేకుంటే సేవ చేయ‌లేమ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. సామాజిక సేవా స్పూర్తితో మానవాళి వైభవం పెరుగుతుంది, ఈ సేవాభావం మొత్తం...
News

రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే

భాగ్య‌న‌గ‌రం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు....
News

పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దాం

చీపురుప‌ల్లి: భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దామ‌ని ఇక్క‌డి మిత్ర సేవా సంఘం అధ్య‌క్షుడు గ‌విడి రామ‌కృష్ణ అన్నారు. విగ్రహ పరిమాణం ముఖ్యం కాదు.. భక్తి , శ్రద్దా ముఖ్య‌మ‌ని వినాయకచవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని,...
News

చేతిలో జెండా ఉన్నా… విద్యార్థిని చావబాదిన బీహార్‌ ఏడీఎం

ప‌ట్నా: బీహార్‌ రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న డాక్‌ బంగళా ప్రాంతమది. తక్షణం టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి రహదారిపై పడుకుని జాతీయ...
News

రేపు హర్యానా, పంజాబ్‌ల్లో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్‌ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాల‌ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో అమృత హాస్పిటల్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు....
News

అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం

చింత‌ప‌ల్లి: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి...
1 2,146 2,147 2,148 2,149 2,150 3,034
Page 2148 of 3034