News

News

బీహార్‌లో విజిలెన్స్ దాడులు… క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా దొరికిన క‌రెన్సీ(వీడియో)

బీహార్: బీహార్‌లో అవినీతి అధికారుల ఇళ్ళ‌పై విజిలెన్స్ అధికారులు శ‌నివారం ఉద‌యం దాడులు చేశారు. అయితే, వారికి దిమ్మ‌దిరిగేలా క‌రెన్సీ దొరికింది. పాట్నాలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ నివాసంలో దాడులు చేయ‌డంతో...
News

ప‌ది గోమాత‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న లతీఫ్ షేక్!

జ‌ల్నా: ఓ ముస్లిం ప‌ది ఆవుల‌ను చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పర్తూర్ తాలూకా అంబా గ్రామంలో లతీఫ్ షేక్ అనే వ్య‌క్తి స‌మీపంలోని ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతానికి గురిచేసి, దారుణంగా హ‌త్య చేశాడు. ఇందులో నాలుగు సూలు(చూలు) ఆవులు....
News

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు....
News

మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో మత ఘర్షణలు!

గాంధీన‌గ‌ర్‌: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్‌ జిల్లా భుజ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే...
News

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు

భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ...
News

తైవాన్‌లో అడుగు పెట్టొద్దు… అమెరికాకు చైనా మ‌రోసారి హెచ్చ‌రిక‌!

వాషింగ్ట‌న్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో...
News

అంతర్జాతీయ సర్వే… ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోడీ నెంబర్ వన్

వాషింగ్ట‌న్‌: పాలనలో ప్రపంచ దేశాధినేతలను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ '...
News

గుర’జాడ’కు మించిన‌ది లేదు..

న్యాయమూర్తుల‌కు మాజీ చీఫ్ జ‌స్టిస్ రమణ హిత‌వు న్యూఢిల్లీ: సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయవ్యవస్థ స్ఫూర్తిమంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి,...
1 2,140 2,141 2,142 2,143 2,144 3,035
Page 2142 of 3035