162 మంది హిందూ శరణార్థులకు ‘‘భారత పౌరసత్వం’’
సీఏఏ కింద ఉత్తరాఖండ్ కి సంబంధించిన 162 మంది హిందూ శరణార్థులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత పౌరసత్వం మంజూరు చేసింది. హరిద్వార్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర హొంమంత్రి అమిత్ షా పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.హోంమంత్రి అమిత్ షా...






