News

News

162 మంది హిందూ శరణార్థులకు ‘‘భారత పౌరసత్వం’’

సీఏఏ కింద ఉత్తరాఖండ్ కి సంబంధించిన 162 మంది హిందూ శరణార్థులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత పౌరసత్వం మంజూరు చేసింది. హరిద్వార్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర హొంమంత్రి అమిత్ షా పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.హోంమంత్రి అమిత్ షా...
News

జిహాద్ అంటూ అనంతపురంలో ముస్లిం యువకుడి కలకలం

అనంతపురం నగరంలోని రాణీ నగర్‌లో ఒక యువకుడు కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి "జిహాద్" అంటూ నినాదాలు చేస్తూ హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షాహిన్ అహ్మద్ అనే యువకుడు రాణీ నగర్‌లోని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దేవేంద్ర...
News

ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి సూర్య, కోచ్ గంభీర్

భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్‌ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన...
ArticlesNews

“మాతృత్వం” పేరిట గర్భిణులకు పౌష్టికాహారం అందజేత

సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు. సేవకు కూడా మార్గమని ఓ ఫేస్​బుక్ గ్రూప్ సభ్యులు నిరూపిస్తున్నారు. తమ వంతుగా స్వస్థలానికి తోడ్పడాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుసున్నారు. దేశం మన దేహమైతే...
News

రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం

అనంతపురం జిల్లా ఉరవకొండ రాకెట్ల గ్రామంలో రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. తూమటి సుధాకర్‌ ఇంట్లో మూడు తామ్రపత్రాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి నుంచే మైసూరులోని భారత పురావస్తు శాఖ శాసన విభాగం...
News

ఘనంగా ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ

శ్రీశైల క్షేత్ర పరివార దేవాలయమైన పాలధార పంచదార వద్ద శారదాంబ సహిత ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతి మహాస్వామి చేతుమీదుగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిపించినట్లు ఈవో...
ArticlesNews

జోగమాయా మాలో కథ: 1971 బంగ్లాదేశ్ మారణహోమంలో ఒక ‘బిరాంగన’ (యుద్ధ వీరవనిత) జీవన పోరాటం

1971లో బెంగాలీ ప్రతిఘటనను అణిచివేసేందుకు పాకిస్థాన్ సైన్యం ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ ప్రారంభించింది. ఈ మారణహోమంలో సుమారు 30 లక్షల మంది బెంగాలీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సామూహిక హత్యలు, వలసలు మరియు లైంగిక హింసకు దారితీసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు రాజకీయ...
News

ప్రకృతి సాగుతో ఆదాయం, ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయంతో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వ్యవసాయం భారం కాకుండా లాభసాటి కావాలంటే ప్రకృతి సాగే సరైన విధానమని స్పష్టం చేశారు....
1 197 198 199 200 201 2,973
Page 199 of 2973