News

News

భోజ్‌శాలలో హిందువులకు పూర్తి పూజా హక్కులు

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల ప్రాంగణంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)ని పూజించుకునేందుకు హిందువులకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎ్‌సఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భోజ్‌శాల...
News

కర్నాటక ముస్లింల వివాదాస్పద డిమాండ్లు… ప్రభుత్వంపై ఒత్తిళ్లు

కర్నాటక ముస్లిం సంఘాలు సమావేశమై, అత్యంత సంచలనమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచాయి. దీంతో యావత్ సమాజం విస్తుపోయేలా ఈ డిమాండ్లు వున్నాయి. ఈ నెల 17 న బెంగళూరులోని టౌన్ హాల్ లో 48 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. ఈ...
News

మినార్ ను వెంటనే తొలగించాలి : మసీదు యాజమాన్యానికి ఆదేశాలు

హరిద్వార్ లోని ఓ మసీదుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మసీదు గోపురానికి సంబంధించిన మినార్ ను వెంటనే తొలగించాలని ,లేదంటే మొత్తం మసీదుకే సీల్ వేస్తామని ప్రకటించింది. మసీదు యాజమాన్యానికి గతంలోనే నోటీసు జారీ చేశామని తెలిపారు. అయినా అనధికారంగా...
News

టీసీఎస్ కార్పొరేట్ జీహాద్ కేసులో అశ్విని చైనన్‌కు బెయిల్ నిరాకరణ

టీసీఎస్ నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెసీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యురాలు అశ్విని చైనానికి స్థానిక కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. టీసీఎస్ లో అంత జరుగుతున్నా అశ్వినీ అసలు చర్యలు...
News

బ్రిటన్ లో మేయర్ పీఠంపై భారతీయుడు

తూర్పు ఇంగ్లాండ్ లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ చరిత్రలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టిం చారు. గతంలో లండన్ లోని కింగ్స్ కాలేజీలో రాజనీతి శాస్త్రం చదువుకుని విద్యను...
News

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ఈ రోజు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5:43 గంటలకు...
News

దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో కనిపించిన అరుదైన మొక్క

కాలుష్యమయ భారతంలో ఎన్నో వృక్షజాతులు అంతరించిపోయాయి. గత 120 ఏళ్లుగా కన్పించకుండా పోయిన ఒక పుష్పజాతి సైతం శాశ్వతంగా అంతర్థానమైపోయిందని అంతా భావిస్తున్న వేళ తాజాగా దాని జాడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కన్పించాయి. దీంతో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకుల్లో హర్షాతిరేకాలు...
News

శతాబ్దాల ఆలయాలకు శాశ్వత “ఆయుష్షు”

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్ప కళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్ కవచాన్ని ధరించబోతోంది. కాలగర్భంలో కలిసిపోకుండా, వాతావ రణ మార్పుల ధాటికి చెదరకుండా ప్రాచీన కట్టడాలను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది...
1 181 182 183 184 185 3,088
Page 183 of 3088