News

News

హిందూ పండుగలైన జన్మాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!

బీహార్‌ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారంహిందూ పండుగలైన శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, వంటి రోజులలో సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ముస్లిం పండుగలకు మాత్రం ఈద్-బక్రీద్‌కు...
ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫులే

( నవంబర్ 28 - జ్యోతిబా ఫులే వర్దంతి ) 19, 20వ శతాబ్దంలో మహారాష్ట్ర సామాజిక సంస్కర్తలలో జ్యోతిరావు గోవిందరావు ఫులే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు. ఇతర సంస్కర్తలు మహిళల స్థితిగ‌తులు వారి హక్కులపై ప్రత్యేక దృష్టితో కుటుంబం,...
News

తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం : రమణ దీక్షితులు

టీటీడీ అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్‌ (ట్విటర్‌)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేశారు. మోదీ సోమవారం శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో రమణదీక్షితులుఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భారత ప్రధానికి శుభోదయం. తిరుమల...
News

భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు

గురుపూరబ్‌ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్‌జీత్‌ సింగ్‌ సంధుపై ఖలిస్తానీ వాదులు దూషణలకు దిగారు. లాంగ్‌ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని...
News

తిరుమలలో వైభవంగా కార్తిక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో సోమ‌వారం రాత్రి కార్తిక పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108...
News

మన ఆస్ట్రోశాట్‌ గ్రేట్‌!

అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్‌–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్‌ టెలిస్కోప్‌ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్‌ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్‌ సాధించిన...
News

అన్నవరంలో భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ

కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కొండ దిగువల తొలి పావంచాల వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధానమంత్రి

ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు....
1 1,779 1,780 1,781 1,782 1,783 3,049
Page 1781 of 3049