News

News

క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. క్రైస్తవుడైన వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీలో క్రైస్తవ సువార్త సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి...
News

జ్ఞానవాపి మసీదు సర్వే ; నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్‌ఐ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. ఈ...
News

ముస్లిం మతోన్మాదికి తగిన శాస్తి..బోలో గణేష్ మహరాజ్ కి జై

హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఈ తరహా ఘటనే గుజరాత్‌లో చోటు చేసుకోగా అక్కడ కోర్టు మతోన్మాదికి జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..గుజరాత్ రాష్ట్రం వల్సాద్ ప్రాంతానికి చెందిన...
News

‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’ : ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్‌ ఆఫ్‌ అమెరికా’ ఖండన

అమెరికాలో గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూను ఖలిస్థానీలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ దుశ్చర్యను అక్కడి సిక్కు సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘సిఖ్స్‌ ఆఫ్‌ అమెరికా’ కోరింది....
News

సనాతన ధర్మంతో మానవాళికి మేలు

సనాతన ధర్మం కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని అది శాస్ర్తీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని రుజువు చేయబడిందని తెలంగాణా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సీతారాంబాగ్‌ ఆలయ ప్రాంగణంలో 45 రోజుల పాటు నిర్వహించిన భారత భాగ్య...
News

అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం

తిరువణ్ణామలైలో కార్తిక పున్నమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు సోమవారం గిరి ప్రదక్షిణకు పోటెత్తారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి ఏడు గంటల సమయం పడుతోంది. వేలూరు, చెన్నై మార్గాలలో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. ఆదివారం సాయంత్రం కొండపై మహాదీపం వెలిగించిన తర్వాత...
News

అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!

శ్రీరాముడు కొలువైన నగరమైన అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణంలో యువత భాగస్వాములవుతున్నారు. వారంతా సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో యువత ఆలయాలకు చేరుకుని,...
News

త్వరలోనే ప్రిడేటర్‌ డ్రోన్ల ఒప్పందం

ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్‌ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్‌ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్‌ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా...
1 1,778 1,779 1,780 1,781 1,782 3,049
Page 1780 of 3049