క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. క్రైస్తవుడైన వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీలో క్రైస్తవ సువార్త సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి...







