డీఎంకే ఎంపీకి తడిచేలా గవర్నర్ తమిళ సై స్ట్రాంగ్ కౌంటర్..తగ్గేదేలే
ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రకు సంకేతమని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన కల్చరల్ ఎకానమీ కాన్క్లేవ్లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోక్సభలో డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ మాట్లాడుతూ...







