News

News

డీఎంకే ఎంపీకి తడిచేలా గవర్నర్ తమిళ సై స్ట్రాంగ్ కౌంటర్..తగ్గేదేలే

ఉత్తరాది రాష్ట్రాలు గోముద్ర‌కు సంకేతమ‌ని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు. అహ్మదాబాద్‌లోని గుజ‌రాత్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన క‌ల్చ‌ర‌ల్ ఎకాన‌మీ కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ...
News

‘అలా జరుగుతుందని ఎవరూ అనుకోని ఉండరు’: రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 69వ జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సాంస్కృతిక వారసత్వాన్ని...
News

‘అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ-జాతీయ సెలవుగా ప్రకటించాలి’

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు జాతీయ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓ సాధువు. 2024 జనవరి 22న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని మహారాష్ట్రకు...
News

విదేశాల్లో మృతి చెందిన 403 మంది భారత విద్యార్థులు, కెనడాలోనే అత్యధికం

హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం.. ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైనే విద్యార్థులు విదేశాల్లో మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం...
News

మందిర నిర్మాణ పనుల చిత్రాలను విడుదల చేసిన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మందిర నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. అక్కడ జరుగుతున్న కట్టడం పనుల తాజా ఫొటోలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ట్రస్టు...
News

సిద్దమైన తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమచారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పంచుకొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో తొలి బుల్లెట్‌ రైలు కోసం...
ArticlesNews

పిల్లలకు పురాణ కథలు ఎలా చెప్పాలి?

అద్భుతాలతో, అలౌకిక సంఘటనలతో కూడిన పురాణగాథలను పిల్లలకు ఎలా చెప్పాలి? యథాతథంగా చెప్పాలా? ఆ అలౌకిక ఘట్టాలను తొలగించి చెప్పాలా? ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి చెప్పాలా? నరసింహావతారం కథలో ఒక స్తంభం నుండి సగం మనిషి, సగం సింహం ఆకారంలో...
News

క్రైస్తవాన్ని త్యజించి స్వధర్మంలోకి 220 కుటుంబాలు.. ఎక్కడంటే..

ప్రలోభాలు, ఒత్తిళ్లు కారణంగా అన్యమతాలను స్వీకరించిన హిందువులు తమ తప్పు తెలుసుకొని తిరిగి స్వధర్మం స్వీకరించేందుకు ముందుకొస్తున్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం మతం మారిన హిందువులు సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకొని పొరపాటుని సరిదిద్దుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన...
1 1,762 1,763 1,764 1,765 1,766 3,049
Page 1764 of 3049