News

News

శ్రీరామ భక్తులకు అందుబాటులోకి వాటర్‌ మెట్రో

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. త్వరలో...
News

నేటి నుంచి నెల రోజులపాటు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాలు

సత్యం గల తల్లిగా, భక్తుల కొంగుబంగారుగా ఖ్యాతిగాంచిన కనకమహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసోత్సవాలకు ముస్తాబయ్యారు.విశాఖపట్నంలో ఈనెల 13 నుంచి జనవరి 11 వరకు కొనసాగే ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు...
News

యూఏఈలో ప్రారంభోత్సవానికి సిద్దమైన హిందూ దేవాలయం

ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇప్పుడు సనాతన ధర్మ జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది. అబుదాబిలో నిర్మిస్తున్న భారీ హిందూ దేవాలయం నిర్మాణం దాదాపు సిద్ధమైంది. ఇది యూఏఈలోనే కాకుండా పశ్చిమాసియాలోనే మొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో...
News

టీటీడీ నిధులను తిరుపతి పనులకు మళ్లించవద్దు : హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతిలో రహదారులు, పారిశుద్ధ్యం కోసం వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారంటూ బీజేపి నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.‘‘టీటీడీ...
News

అయ్యప్ప భక్తులకు కోసం ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో...
ArticlesNews

నేపాల్‌లో ‘హిందూ’నినాదం

ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు వామపక్ష భావజాలానికి, వారి నిర్వచనాలకు దూరం జరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా కూడా ముందుగా తమ దేశాన్ని, అస్తిత్వాన్ని, జీవన విధానాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు ఐరోపా నుంచి నేపాల్‌ వరకూ కనిపిస్తున్నాయి. దాదాపు...
News

గోవధను నిరసించిన గుజరాత్ హైకోర్టు

ప్రజా సౌకర్యమనే సాకుతో మూగ జంతువులను వధిం చకూడదని గుజరాత్ హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం పశు సంరక్షణాలయంలో పెట్టిన 30 గోవులను ఇటీవల వధించి, వాటి కళేబరాలను నడియాడ్ నగర పాలక సంస్థకు చెందిన బహిరంగ స్థలంలో...
News

లోక్‌సభలో కలకలం సభలోకి దూకిన దుండగులు

పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ...
1 1,755 1,756 1,757 1,758 1,759 3,050
Page 1757 of 3050