News

News

అప్పన్న ఆలయంలో అయ్యవారి సేవలు ఆరంభం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం అయ్యవారి సేవలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పగల్‌ పత్తు సేవగా పిలిచే ఈ సేవలు ముక్కోటి ఏకాదశి ముందు రోజు వరకు పది రోజుల పాటు జరుగుతాయి. అర్చకులు వేకువజామున స్వామిని...
News

శబరిమలకు వందే భారత్‌ ప్రత్యేక రైలు

శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై-కొట్టాయం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి కొట్టాయం వరకు వందే భారత్‌ రైలు...
News

మణిపూర్‌లో శాంతి కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపు

మణిపూర్‌లో శాంతి, సంఘీభావాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా సేవా భారతి మణిపూర్ మరియు మణిపూర్ సేవా సమితి సంయుక్తంగా డిసెంబర్ 12న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్య V. భాగయ్య జీ పాల్గొని...
News

తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టిటిడి ఏర్పాట్లు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులకు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది టీటీడీ....
News

అయోధ్య రామమందిరం : రూ.900 కోట్లు ఖర్చు..మిగులు నిధులు 3 వేల కోట్లు..!!

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవగిరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో...
News

ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాల అక్కసు.. ఘాటుగా స్పందించిన భారత్

జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై పాకిస్తాన్ తన అక్కసును...
ArticlesNews

దర్శన ఏర్పాట్లలో ప్రభుత్వాల వైఫల్యం, హిందూ భక్తులకు తప్పని అగచాట్లు

హిందువులు మెజార్టీగా ఉన్న ఈ దేశంలో.. వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలిపే ఘటనలు.. వరుసగా చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ప్రముఖ క్షేత్రాల్లో భక్తులు తీవ్ర ఆందోళనకు అంతకుమించిన ఆవేదనకు గురయ్యారు. తమిళనాడు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి...
News

భారత్ నుంచి వెళుతున్న నౌకపై దాడికి ఉగ్రవాదుల విఫలయత్నం

భారత్‌లో జెట్ ఇంధనాన్ని నింపుకుని వెళుతోన్న ఆర్డ్ మోర్ అనే సరకు రవాణా నౌకపై హైతీ రెబల్స్ దాడికి యత్నించారు. బాబ్ ఎల్ మండెప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు మిలిటెంట్లు క్షిపణి ప్రయోగించారు. అది గురితప్పి సముద్రంలో పడిపోయింది....
1 1,754 1,755 1,756 1,757 1,758 3,050
Page 1756 of 3050