News

ArticlesNews

అర్చకులకు అక్కరకురాని ధూప దీప నైవేద్య పథకం

దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ...
News

బాలరామునికి బొమ్మల బహుమానం

అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు...
News

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం

కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. వివరాల ప్రకారం.. శబరిమలలో...
News

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుచ్చి కొత్త ఎయిర్​పోర్ట్

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తమిళనాడు తిరుచ్చిలో అభివృద్ధి చేసిన ఎయిర్​పోర్ట్ టెర్మినల్ ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఎయిర్​పోర్ట్​ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేశారు. నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. టెర్మినల్​ ప్రత్యేకతలు...
News

రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..

నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని...
News

‘ స్పేస్‌ఎక్స్‌’ రాకెట్‌తో నింగిలోకి భారత ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పేస్‌ఎక్స్‌’కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌తో భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం ‘జీశాట్‌-20’ను నింగిలోకి పంపనుంది. ఈ మేరకు ‘స్సేస్‌ఎక్స్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) తెలిపింది. 4,700 కిలోల...
ArticlesNews

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!

( జనవరి 04 - లూయీ బ్రెయిల్ జయంతి ) అంధుల ప్రపంచానికి అపురూపమైన లిపిని అందించడం ద్వారా చిరస్మరణీయుడైన “లూయీ బ్రెయిల్” 1809 వ సంవత్సరం జనవరి, 04 వ తేదీన, ప్యారిస్ నగరానికి 20 మైళ్ళ దూరాన గల...
News

పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ పూజిత అక్షితల పంపిణీ

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో సోమవారం నుంచి ప్రతి గడపకు అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అక్షింతలు పంపిణీ చేపట్టామని సమరసత సేవా ఫౌండేషన్‌ జిల్లా ధర్మ ప్రచారక్‌ మన్నే కుమారస్వామి...
1 1,725 1,726 1,727 1,728 1,729 3,054
Page 1727 of 3054