అర్చకులకు అక్కరకురాని ధూప దీప నైవేద్య పథకం
దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ...







