పక్షం రోజుల వేడుకగా ప్రాణప్రతిష్ఠ
అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 15 రోజులపాటు దేశమంతా వేడుకగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగించడం, ఆలయాలను శుభ్రపరచడం, భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాల కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలో రామవిగ్రహ...







