News

News

పక్షం రోజుల వేడుకగా ప్రాణప్రతిష్ఠ

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 15 రోజులపాటు దేశమంతా వేడుకగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగించడం, ఆలయాలను శుభ్రపరచడం, భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాల కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలో రామవిగ్రహ...
News

430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ...
ArticlesNews

కశ్మీరీ హిందూ పండిట్ పోలీస్ ఓంకార్‌నాథ్ అదృశ్యం రహస్యం ఏంటి?

2 జనవరి 1991నాటి రాత్రి జమ్మూకశ్మీర్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న, కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఓంకార్‌నాథ్ మాయమైపోయాడు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు నేటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. వారితో సహా అందరికీ తెలిసిన, ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేని విషయం...
News

వేద్ ప్రకాష్ నందాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నివాళులు

ప్రముఖ భారతీయ- అమెరికన్ న్యాయ కోవిదుడు, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా సోమవారం అమెరికాలో కన్నుమూశారు. సాహిత్యం, విద్యకు చేసిన కృషికి పద్మభూషణ్ పురస్కారం పొందారు. అమెరికాలోని నందా కొలరాడో యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్‌లో జాన్ ఎవాన్స్ విశిష్ట యూనివర్శిటీ ప్రొఫెసర్...
ArticlesNews

పోరాట యోధురాలు రాణి వేలు నాచ్చియార్

( జనవరి 3 - రాణి వేలు నాచ్చియార్ జయంతి ) బ్రిటిష్ అరాచకత్వంతో దేశమంతా అల్లకల్లోలం నెలకొన్న సమయంలో.. ఆంగ్లేయులను ఊచకోత కోసి, రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు ఆ వీరవనిత. తన కరవాలంతో తెల్లదొరల మెడలు తుంచారు. ఆ యోధురాలే...
News

6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం : టీటీడీ ఈవో

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 ల‌క్ష‌ల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పించామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు....
ArticlesNews

అయోధ్యలో నేటి రామమందిరంకు ఆద్యుడు కె కె నాయర్

మారు ఐదు దశాబ్దాల పోరాటాల అనంతరం నేడు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రతిష్టకు దారితీసేందుకు ఒక విధంగా ఆద్యుడు నిజాయతి గల ఐసిఎస్ అధికారి కె కె నాయర్ అని చెప్పవచ్చు. నాడు 73 ఏళ్ళ క్రితం ఎంతో బలమైన...
News

ఆలయాల విశిష్టత తెలిపేదే ఆలయవేదం

దేవాలయాలకు వెళ్లిన సమయంలో నిర్మా ణాలు, శిల్పాలను అధ్యయనం చేయడం అల వాటు చేసుకోవాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి సూచించారు. పుస్తక మహోత్సవంలో భాగంగా మంగళవారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య రచించిన 'ఆలయ...
1 1,724 1,725 1,726 1,727 1,728 3,051
Page 1726 of 3051