News

News

రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు...
News

కేరళ నుంచి అయోధ్యకు కానుకగా ‘ఓనవిల్లు’

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి సంప్రదాయ ఆచారంలో భాగమైన ‘ఓనవిల్లు’ పంపనున్నారు. విల్లు ఆకారంలోని ఈ చెక్క పలకకు రెండు వైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చిత్రిస్తారు. గురువారం శీరామ...
News

గుంటూరులో అయోధ్య అభయాన్ అక్ష‌తల రథ‌యాత్ర

హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం ఈ నెల 22 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పవిత్ర ప్రాంతం నుంచి వచ్చిన అక్ష‌త‌ల‌ను దేశం నలమూలలా పంచే కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక వంటి పలు సంస్ధలు చేపట్టాయి....
ArticlesNews

ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా.. అయోధ్య

మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఇటు రాష్ట్రప్రభుత్వానికి, అటు కేంద్రానికి కనకవర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది....
Newsvideos

శ్రీనగర్‌లోని ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో మూడు దశాబ్దాల తర్వాత పూజలు

జమ్మూ కాశ్మీర్‌లో రాజధాని శ్రీనగర్‌లో 32 ఏళ్ల తర్వాత 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని...
News

రామాలయం పోస్టల్‌ స్టాంపు విడుదల

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48...
News

దశతీర్థ దర్శనం కథ కంచికి

తిరుపతి జిల్లాలోని శేషాచలం కొండలు అనేక ప్రసిద్ధ తీర్థాలకు ప్రసిద్ధి. అటవీశాఖ అట్టహాసంగా ప్రకటించిన దశతీర్థ దర్శిని అడుగులు ముందుకుపడటం లేదు. సాక్షాత్తూ అటవీశాఖ మంత్రి ప్రయత్నాలు చేసినా నిధులు సమకూరకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కినట్లు స్పష్టమవుతోంది.సాక్షాత్తూ తుంబుర, నారదులు వంటి దేవర్షులు...
News

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది....
1 1,703 1,704 1,705 1,706 1,707 3,051
Page 1705 of 3051