News

News

నంద్యాలలో కరసేవకులకు, వారి వారసులకు ఘన సన్మానం

నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల కేంద్రంలోని అల్వాల సత్రంలో పరిసర నాలుగు మండలాలోని అయోధ్య కరసేవకులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. స్వర్గస్తులైన కరసేవకుల స్థానంలో వారి వారసులను సన్మానించారు.ఈ సందర్బంగా కరసేవకులు వారి అనుభవాలను...
ArticlesNews

శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తులు

శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పూజనీయ సంత్ అభిరామ్ దాస్, కృష్ణ కరుణాకర్ నాయర్, పరమ పూజనీయ దేవరహ్ బాబా, మహంత్ రామచంద్ర దాస్ పరమహంస మరియు మహంత్ అవైధ్యనాథ్ జీ మహారాజ్...
News

ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర కార్యాలయాలకు, బ్యాంకులకు సగంరోజు సెలవు

అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున ఈ నెల 22వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
News

ఉత్సవాల వేళ అన్న ప్రసాదానికి మంగళం

ఏ ఆలయంలోనైనా పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం మావుళ్లమ్మ ఆలయ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అమ్మ వారి 60వ వార్షిక...
News

ఆకట్టుకుంటున్న బాలరాముడు.. తొలిసారి ఫొటోలు బయటకు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌...
News

అయోధ్య ప్రసాదం ఆన్‌లైన్‌ విక్రయాల్లేవు ; స్పష్టతనిచ్చిన ట్రస్ట్‌

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు ఆలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో విక్రయిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది కాస్తా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌...
News

భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. ఇస్రో చైర్మన్‌ కీలక ప్రకటన

భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌...
ArticlesNews

అయోధ్యలో రామమందిరంకు గట్టి వ్యతిరేకి నెహ్రూ

* నెహ్రు ధోరణిని బహిర్గతం చేసిన నాయర్ నిర్భీతి ముందుగా మనం రెండు కీలక లేఖలను చదువుదాం. మొదటిది, డిసెంబర్ 26, 1949న వ్రాసిన ఒక లేఖ: “అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను కలవరపడ్డాను. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా...
1 1,702 1,703 1,704 1,705 1,706 3,051
Page 1704 of 3051