News

News

నేత్రపర్వంగా శ్రీక్షేత్ర కారిడార్‌ ప్రారంభ వేడుక

పూరీ శ్రీక్షేత్ర పరిక్రమణ మార్గం(కారిడార్‌), శ్రీసేతు నిర్మాణాల ప్రారంభ వేడుక, శ్రీమన్నారాయణ మహాయజ్ఞం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, శంఖధ్వని, భజన కీర్తనలతో పూరీ బొడొదండొ మార్మోగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పూరీ రాజు గజపతి...
News

ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణం- 3వేల కిలోల ఇనుము, సూపర్ ఫీచర్స్​తో తయారీ!

అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తమ భక్తిని వినూత్నంగా చాటుకుంది ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ సంస్థ. ప్రపంచంలోనే అతి బరువైన, పెద్ద రామాయణాన్ని రాముడికి కానుకగా ఇవ్వనుంది. ఇందుకోసం 3వేల కిలోల ఇనుమును ఉపయోగించి వాల్మీకి రామాయణాన్ని దానిపై చెక్కుతున్నారు. ఇప్పటికే 95కిలోల...
News

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ నెల 22న జగరనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు- విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు....
News

షిర్డీలో ఘనంగా సాయిలక్ష్మీ యజ్ఞం – వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న 101 మంది భక్తులు

షిర్డీలో సాయిలక్ష్మీ యజ్ఞం ఘనంగా జరిగింది. సాయి భక్తురాలు అయిన లక్ష్మీబాయి షిండే ట్రస్ట్‌ తరఫున గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో దేశ, విదేశాల నుంచి సాయి భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది 101 మంది సాయి భక్తులు...
News

అయోధ్య గర్భాలయంలో బంగారు తలుపులు

అయోధ్యలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం సందడిగా మారింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అధికారులు క్షణ తీరిక లేకుండా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయం మొత్తం అత్యంత సుందరంగా తీర్చిదిద్దే...
News

లేపాక్షిలో మోదీ రామ భజన.. వీడియో

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షికి విచ్చేశారు. అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతలను...
News

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : టీటీడీ చైర్మన్

వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేసి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్భంగా గో...
News

శివలింగం కనిపించిన వాజూఖానా ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు సుప్రీం అనుమతి

జ్ఞానవాపి మసీదులోని 'వాజూఖానా' ప్రాంతాన్ని పరిశుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వాజూఖానా ప్రాంతంలో శివలింగం కనిపించడం, ఆ ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండటంతో దానిని క్లీన్ చేసేందుకు అనుమతించాలంటూ హిందూ మహిళా పిటిషన్లరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి...
1 1,705 1,706 1,707 1,708 1,709 3,051
Page 1707 of 3051