News

News

తరాల నిరీక్షణలకు తెరదించాం

దీర్ఘకాలం నుంచి అనేక తరాలు ఎదురుచూస్తూ వచ్చిన అంశాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని, నిరీక్షణలకు తెరదించినట్లు సగర్వంగా చెప్పగలమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 370వ అధికరణం రద్దు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, తక్షణ ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణించడం...
News

అధ్వాన దారుల్లో.. అంతర్వేది వెళ్లేదెలా..?

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు సమీపిస్తున్నాయి.. ఇటు చూస్తే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే మండలంలోని వివిధ గ్రామాల నుంచి అంతర్వేది వచ్చే రహదారులు అధ్వానంగా మారాయి. కాలువలకు కల్వర్టులు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఈనెల...
ArticlesNews

ఆ కొండలు చూసిన కొత్త సూర్యోదయం ‘తిల్కా మాంఝీ’

తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్‌ కంపెనీ కోశాగారాన్ని దోచుకొని.. దాన్ని పేదలకు పంచిన ఇండియన్‌ రాబిన్‌ హుడ్‌ తిల్కా మాంఝీ....
News

14 నుంచి మల్లేశ్వరాలయ ప్రతిష్టోత్సవాలు

ఈ నెల 14 నుంచి 18 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర ప్రాణ ప్రతిష్టో త్సవం నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. మల్లేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరడంతో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల...
News

భవ్య రామమందిర స్వప్నం మోదీ హయాంలో సాకారమైంది: అమిత్ షా

రామమందిర ఉద్యమాన్ని విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు. లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ...
News

అయోధ్యలో IRCTC కొత్త ప్రాజెక్ట్- అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్​తోపాటు డార్మిటరీ రెడీ!

రామనగరి అయోధ్యకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఐఆర్​సీటీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను ఇబ్బందులు కలగకుండా చేపడుతోంది. డార్మిటరీతో అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోనే ఉండేలా ప్లాజాలు నిర్మిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం...
ArticlesNews

ఉత్తరాఖండ్‌లో మజార్ జీహాద్‌కు కారకులెవరు?

ఉత్తరాఖండ్.. దేవభూమిగా భావించే పుణ్యభూమి అది. అటువంటి దేవభూమి.. ఉత్తరాఖండ్ లో గత కొన్నేళ్ళుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న మసీదులు, మదర్సాలు సమాధులు ( మజార్స్ )...
News

రేపటి నుంచి రథయాత్ర 58 రోజుల పాటు విజయవాడలో రథ యాత్ర

లోకకల్యాణార్థం విజయవాడలోని సూర్యారావుపేటలోని శివజ్ఞాన పీఠంలో ఏప్రిల్ 26న శివ సూర్యుడు, కల్యాణ నవ గ్రహ విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందని పీఠం అధిపతి శివాచార్య స్వామి తెలిపారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికీ సూర్య దర్శనం, ప్రతి ఇంటా ఆరోగ్యం...
1 1,660 1,661 1,662 1,663 1,664 3,054
Page 1662 of 3054