ఆంధ్రా నుంచి అయోధ్యకు రైలు
కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ ఆదివారం రామనామ స్మరణతో మార్మోగింది. అయోధ్య రామయ్యను కళ్లారా చూసేందుకు రైలులో తరలి వెళ్లారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ - అయోధ్యధామ్ (ఆస్థా అయోధ్య) ప్రత్యేక రైలుకు భక్త జనం జేజేలు మధ్య స్వామి పరిపూర్ణానంద...







