News

News

ఇలకైలాస మార్గం.. ఇక్కట్ల ప్రయాణం

దట్టమైన అడవి.. 40 కి.మీ ప్రయాణం.. ఇలకైలాసం (శ్రీశైలం) నడుచుకుంటూ వెళ్లే మార్గం.. మార్చి 1 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనార్థం లక్షల మంది భక్తులు తరలొస్తారు. మండల దీక్ష చేపట్టిన శివస్వాములు, మొక్కుతీర్చుకోవాల్సిన వారు...
News

హథీరాంబాబా భూముల విక్రయంపై సుప్రీం స్టేటస్ కో

తిరుపతిలోని 25 ఎకరాల హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేటస్కో) విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్పీ ఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మఠం భూములు అన్యాక్రాంతం...
News

శ్రీశైలం మహాకుంభాభిషేకం.. అమాత్యుని కోసం ముందుగానే ముహూర్తం ?

శ్రీశైలంలో నిర్వహించ తలపెట్టిన మహాకుంభాభిషేకం ముహూర్తం ఓ అమాత్యుని కోసం ముందుకు జరిగింది. పీఠాధిపతులు పేర్కొన్న ముహూర్తాల కంటే అమాత్యుని సూచనకే దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ఈ క్రతువు పూర్తిచేసి, తన ఆధ్వర్యంలోనే జరిపించానని చూపేందుకు...
News

ఉత్తరాఖండ్ హల్ద్వానీలో హింస ఘటన: ఆరుకు చేరిన మృతులు

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సందర్భంగా చోటుచేసుకున్నహింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు సహా ఏడుగురు చికిత్స పొందుతుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్తతలు...
News

ఎన్నికలకు ముందే సీఏఏ : అమిత్‌ షా

ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ‘‘మన...
News

ఇంద్రకీలాద్రి పై నేటి నుంచి మాఘ మాస పూజలు ; 14న శ్రీ పంచమి వేడుకలు‌

ఈ నెల 10వ తేదీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాఘమాస ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని వైదిక కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 16న రథసప్తమి పర్వదినం, 20న భీష్మ ఏకాదశి, 24న మాఘపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల...
News

వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు నమ్మించే యత్నం

విద్యశ్రీ ఒక అబద్దాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు కొంతమంది ప్రబుద్ధులు. రచయిత దేవరాజ్ మహారాజ్ ఇదే కోవకు చెందుతారని నూటికి నూరు శాతం చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు కొన్ని ఉదాహరణలు...
ArticlesNews

ఎక్కడ సామరస్యం?

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాలుగు రోజులకే జ్ఞానవాపి అంశం దేశంలో చర్చనీయాంశం కావడం కేవలం యాదృచ్ఛికం. ఆ చర్చ కొనసాగేదే కూడా. భారత పురావస్తు శాఖ నివేదిక వెలువడడం, జనవరి 29న ఉత్తరాఖండ్‌ జ్యోతిషపీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానందను జ్ఞానవాపి...
1 1,661 1,662 1,663 1,664 1,665 3,054
Page 1663 of 3054