News

ArticlesNews

నిర్ణయాధికారం

(మే 13 - సార్వత్రిక ఎన్నికల ప్రత్యేకం ) ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు....
News

రాష్ట్రంలో నేడు ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 169 స్థానాలలో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజక వర్గాలలో సాయంత్రం 4...
News

సౌమ్యా స్వామినాథన్‌కు గౌరవ డాక్టరేట్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌కు ప్రతిష్ఠాత్మక మెక్‌గిల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ లభించింది. 2017లో స్వామినాథన్‌ డబ్ల్యూహెచ్‌వోలో చేరారు. 2019లో చీఫ్‌ సైంటిస్టుగా పదోన్నతి పొందారు. కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు. 2022 వరకు డబ్ల్యూహెచ్‌వోలోనే కొనసాగారు....
News

మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా… ఏం పర్లేదు… ఈ కార్డులున్నా ఓటేయవచ్చు..!!

ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజల చేతిలోనే పెట్టారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును కొందరు లైట్ తీసుకుంటున్నారు...ఓటు...
News

ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం

ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కి రోజురోజుకీ ప్రాధాన్యత పెరిగిపోతోంది. భారత్‌లో వున్న భిన్నత్వం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని మతాలు, జాతులు, సంప్రదాయలు కలిసి వుండటం అద్భుతం. సామూహికంగా కలిసి పనిచేయడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం. నాయకత్వ విషయంలో, సంక్షోభాలను నివారించడంలో భారతీయులు అత్యంత సమర్థులు. జపాన్ దేశస్థులు, భారతీయులు కలిసి ముందుకు సాగితే… గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. -టెక్ జపాన్ సంస్థ సీఈఓ నిశియామా...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విధ్వంసం.. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పీవోకేలోని దద్యాల్, మీర్పూర్, సమహానీ, సెహన్సా, రావల్‌కోట్, ఖుయిరట్టా,...
News

భక్తుని ప్రశ్నించిన హనుమంతుడు

మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా, బండి దిగకుండా.. ఆంజనేయుని ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా.. బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు....
News

దీపారాధన ఎందుకంటే..

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారమూ ఉంది. దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. చీకటి అజ్ఞానానికి, కాంతి...
1 1,491 1,492 1,493 1,494 1,495 3,061
Page 1493 of 3061