News

News

ఘనంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బుధవారం సింహాద్రినాథుడి నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ...
ArticlesNews

విభూతి మహిమతో పుణ్యలోకంగా మారిన కుంభీపాకం

శైవులు విభూతిని ధరిస్తుంటారు. ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూతి రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడని నమ్మకం. దేవీభాగవతం పదకొండో స్కందంలో త్రిపుండ్ర విభూతి విశిష్టతను తెలిపే...
News

ఎట్టకేలకు రోదశిలోకి సునీత విలియమ్స్

ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక బుధవారం నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు. వీరు గురువారం ఈ కేంద్రాన్ని...
News

లక్ష్మణ ప్రాణ ప్రదాత ఆంజనేయుడు : శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ

రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ కు చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు. హనుమత్‌ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమ‌ల‌లో ఘనంగా ముగిశాయి. నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన...
News

బయలు వీరభద్రస్వామికి ఆర్జిత పరోక్ష సేవ

శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116...
News

ఇండో-ఫ్రాన్స్ కలయికతో ‘త్రిష్ణా’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సెంటర్ నేషనల్ ఎట్యు డస్ స్పాటైలెస్ (సీఎస్ఈఎస్) అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా త్రిష్ణా (థర్మల్ ఇన్ఫ్రా-రెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్మెంట్) అనే భూ పరిశీలన ఉపగ్ర...
ArticlesNews

పంచభూతాల మధ్య సమతుల్యత కాపాడాల్సింది మనమే… విస్మరించరాదు : విశ్వ యోగి విశ్వంజీ

మనం భూమాతను అంటే పృథ్వీ మాతను ఆరాధించాలి. సంరక్షించుకోవాలి. పృథ్వీ మాతను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. పృథ్వీ మాతను సంరక్షించుకుంటే ఈ భూమిపై వున్న 84 లక్షల జీవరాసులు బాగుంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పృథ్వీమాతకు ఆపద ఏర్పడుతోంది. ‘‘పృథీశాంతి:,...
News

జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 8న మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా మోదీ నిలువనున్నారు....
1 1,451 1,452 1,453 1,454 1,455 3,069
Page 1453 of 3069