News

News

దుర్గగుడికి రూ.28లక్షల విలువైన బస్సు బహూకరణ

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున రూ.28లక్షల విలువ చేసే బస్సును మంగళవారం బహూకరించారు. దేవస్థానం ఈఈ కోటేశ్వరరావుకు ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నారాయణశర్మ అందజేశారు. ఈసందర్భంగా బస్సుకు దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు పూజ చేశారు. అనంతరం బ్యాంకు అధికారులు బస్సు తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు మనీష్‌కుమార్‌ సింగ్, దినేష్‌ గులాటి, దేవస్థానం డీఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు....
ArticlesNews

కోర్టు ఆదేశాలను సాకుగా చూపిస్తూ హిందూ ఆలయాలను కూల్చేస్తున్న తమిళనాడు సర్కార్

కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు ఆలయాలను కూల్చేసింది. శ్రీధర్మశాస్త్ర ఆలయంతో పాటు గాంధీ రోడ్డులో వున్న వినయగర్‌ ఆలయాన్ని కూడా కూల్చేశారు.దీంతో హిందూ భక్తులు, ఇతరులు వర్షంలో తడుస్తూనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాలువ వెంబడి ఆనుకొని వున్న భవనాలు, దేవాలయాలు సహా మొత్తం 36 ఆక్రమణలను తొలగించాలని మద్రాసు హైకోర్టు గతంలో ఆదేశించింది. హిందూ రిలీజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమోంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వినాయనగర్‌ టెంపుల్‌ నిర్వహించబడుతోంది. ఇది కాలువకు ఆనుకొనే వుంది. హైకోర్టు ఆదేశాలతో నీటిపారుదల, పబ్లిక్‌ వర్క్స్‌ శాఖతో పాటు రెవిన్యూ శాఖలు అక్కడికి చేరుకున్నాయి. కూల్చివేతలను ప్రారంభించాయి. దీంతో భక్తులు తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందూ భక్తులతో పాటు హిందూ మున్నాని పార్టీ, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. అయినా...
News

సనాతన ధర్మంలో చెట్లను, మొక్కలను పూజిస్తారు

“సాయంత్రం వేళలో చెట్లకు ఆటంకం కలిగించవద్దు, చెట్టు నిద్రపోతుంది అని మనకు సహజంగా చెబుతారు. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అవి ఈ విశ్వంలో ఒక భాగం. జంతు రాజ్యం ఉన్నట్లే మొక్కల రాజ్యం ఉంది. ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం...
ArticlesNews

పర్యావరణ హితం.. కావాలి అభిమతం

(జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ) నేటి మానవజాతి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ-మానసిక క్షీణత కారణంగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది, ఇది మానవ సున్నితత్వానికి, ప్రకృతితో మనిషి యొక్క సామరస్యపూర్వకమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. 1972లో జూన్...
News

నెల్లూరులో ఘ‌నంగా హ‌నుమాన్ శోభాయాత్ర‌

హిందూ చైతన్య వేదిక, నెల్లూరు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేశ రక్షణ కోసం..ధర్మరక్షణ కోసం..అంటూ నెల్లూరులో శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్‌ హౌస్‌పేటలోని ఆర్​ఎస్​ఆర్​ పాఠశాల వరకు యాత్ర...
News

ఏ అపచారాన్ని సహించలేదు

స్వామి వివేకానంద విద్యార్థిగా ఉన్న రోజులలో జరిగిన సంఘటన. ఒక క్రైస్తవ మత ప్రచారకుడు నడివీధిలో మన ధర్మాన్ని, దేవీ దేవతలను హేళన చేస్తూ ‘నేను మీ దేవతా విగ్రహాన్ని కొడితే మీ దేవుడేంచేస్తాడు?’’ అని అపహస్యం చేశాడు. ఆ దారిన...
ArticlesNews

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

( జూన్ 4 - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ) గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు... తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన...
1 1,453 1,454 1,455 1,456 1,457 3,069
Page 1455 of 3069