News

News

ఆసక్తికరంగా ద్విశతావధానం

శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో స్థానిక వైజయంతి ఉత్సవ మండపంలో ద్విశతావధాన కళావిలాస కార్యక్రమం ప్రారంభమైంది. డాక్టర్‌ పులఖండం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అవధాని బులుసు అపర్ణ మాట్లాడుతూ తెలుగు భాషకు...
ArticlesNews

మతమార్పిడికి ప్రయత్నించిన వ్యక్తికి బెయిల్ నిరాకరణ

మత మార్పిళ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ‘మత స్వేచ్ఛ హక్కు’పై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు కింద దేశ పౌరులు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడంతో పాటు ప్రచారం చేసుకోవచ్చునని, అయితే...
News

బెజవాడలో జగన్నాథ రథయాత్ర

విజయవాడ ఇస్కాన్‌ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగబోయే జగన్నాధ రథయాత్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్దిరోజుల నుంచి స్థానిక స్క్యూబ్రిడ్జి సమీపంలోని పాత వీబీఎం కళాశాల ఆవరణలో ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఇందులో...
ArticlesNews

ఆధ్యాత్మిక విప్లవం సద్గురు మలయాళ స్వామి

( జూలై 12 - మలయాళ స్వామి వర్ధంతి ) ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో...
ArticlesNews

గుడిలో ఘంటానాదం ఎందుకు?

ఘంటానాదంతో దేవతలు మేల్కొంటారని ధర్మగ్రంథాలు స్పష్టం చేశాయి. ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం. ఆ పవిత్రనాదం అక్కడి వ్యక్తులను, చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది. భగవంతుణ్ణి దర్శించేందుకు వచ్చిన భక్తుల బాహ్య, అంతరంగాలు రెండూ...
News

భారత్ ప్రపంచానికి ‘యుద్ధం’ కాదు, ‘బుద్ధుడు’ను ఇచ్చింది!

భారతదేశం ప్రపంచానికి ‘యుద్ధం’ ఇవ్వలేదని, శాంతి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా ‘బుద్ధుడిని’ అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 21వ శతాబ్దంలో భారతదేశం తన పాత్రను బలోపేతం చేసేవిధంగా శాంతి స్థానాలను ప్రోత్సహించే ఈ వారసత్వం అని ఆయన స్పష్టం చేశారు....
ArticlesNews

అమరవీరుడి భార్యపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అహ్మద్‌ను అరెస్ట్ చేయాలి

కీర్తి చక్ర పురస్కార విజేత భార్య గురించి అహ్మద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాన్య పౌరులు సైతం గళమెత్తుతున్నారు. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ...
News

ముంబై మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ముంబా దేవి స్టేషన్‌గా మార్పు

మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది....
1 1,416 1,417 1,418 1,419 1,420 3,071
Page 1418 of 3071