News

News

అబుధాబీలో వీధికి భారతీయ వైద్యుడి పేరు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబీలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్‌ మాథ్యూ (84) పేరు పెట్టారు. దేశంలో ఆరోగ్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ‘యూఏఈ దార్శనికుల గౌరవార్థం.. స్మారక...
News

అగ్ని సాక్షిగా.. భగవాన్‌ శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యూపీ యువతి

ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో ఉంటున్న హర్షిక (21) భగవాన్‌ శ్రీకృష్ణుడిని గురువారం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. విగ్రహ రూపంలోని శ్రీకృష్ణునికి ఆమె పూల దండ వేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు. బంధు, మిత్రులు తరలివచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పసందైన విందు...
ArticlesNews

ప్లాస్టిక్‌ వ్యర్థాలపై పోరాటం… కూలంకషంగా వివరిస్తూ అవగాహన కలిగిస్తున్న సుబిమల్ దత్తా

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వాహణ. ఎటు చూసినా… ఇదే. సముద్రంతో సహా ఎక్కడ చూసినా.. గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్‌, దాని వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వందల సంవత్సరాలు గడిచినా.. నేలలో ఈ ప్లాస్టిక్‌ కలిసిపోదు. ఈ...
News

ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు తలాక్ అంటూ భార్యకి విడాకులు ఇచ్చిన భర్త

ఆ మహిళ ఘోరమైన పాపమేమీ చేయలేదు. ఆ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏమీ నడుచుకోలేదు. కుటుంబ పరువు అంతకంటే తీయలేదు. ఆమె చేసిందల్లా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఓటు వేయడమే. అంతే. ఆమె భర్త వెంటనే తలాక్‌ అంటూ విడాకులు...
ArticlesNews

కరుణాత్ముడు కణ్వమహర్షి

కణ్వుడు అంటే మేధావి, పురోహితుడు అని అర్థం. కరుణామయుడు. ఆయన సోదరుడు ప్రగాథుడితో కలసి అనేక వేద మంత్రాలను దర్శించాడు. ఆయన రాసిన ధర్మశాస్త్రం 'కణ్వస్మృతి'గా ప్రసిద్ధం. గోమాతను స్తుతించే మంత్రాలూ అందులో ఉన్నాయి. అమృతానికి మూలమైన గోవును హింసించరాదంటూ గోమహిమను...
News

హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి పూజలు

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. అంతకు ముందు అక్కడికి...
News

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసమైనా భారత క్రికెట్ టీం పాకిస్తాన్ వెళ్ళబోదు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళబోదని తెలుస్తోంది. తాము ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీని కోరే అవకాశముంది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్‌లో నిర్వహిస్తారు....
News

శాఖల కార్యక్రమాలను మెరుగుపరచడంపై బైఠక్‌లో చర్చిస్తాం : సునీల్ అంబేకర్

శాఖల కార్యక్రమాలను మెరుగుపరచడం, నూతన ఆటల ప్రయోగంపై బైఠక్‌లో చర్చిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.జరగనున్న అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి ఝార్ఖండ్ లోని రాంచిలో బుధవారం ఆయన మీడియాతో...
1 1,412 1,413 1,414 1,415 1,416 3,071
Page 1414 of 3071