‘ పరోపకారార్థం ఇదం శరీరం’
సర్వ జీవరాశుల్లో మనిషికి మాత్రమే విచక్షణాశక్తి ఉంది. మన ఆలోచనలు నీతి, నిజాయతీ దిశగా సాగితే దేవుడికి చేరువవుతాం. మన జన్మ పరులకు ఉపకారం చేసేందుకేనని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఎదుటివారికి మేలు చేస్తే వచ్చే ఆనందం స్వర్గవాసం కన్నా మిన్న. మంచి...







