News

News

నల్లమల అడవుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు. అయితే నల్లమల అడవుల ద్వారా...
News

కాశీ విశ్వనాథ దేవాలయంలోకి క్యూఆర్ కోడ్‌తో ఎంట్రీ

ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు. వీఐపీ దర్శనం, ప్రొటోకాల్ దర్శనం కోసం...
ArticlesNews

వందే శ్రీపురుషోత్తమం

( జులై 17 - తొలి ఏకాదశి ) ‘తిథుల్లో నేను ఏకాదశిని’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్త్యం అర్థమవుతుంది. ‘ఏకాదశీ వ్రతమిదం వ్రతానాం ప్రవరం స్మృతమ్‌’... వ్రతాల్లోకెల్లా శ్రేష్ఠమైంది ఈ ఏకాదశి వ్రతం. లౌకిక...
News

ఇంద్రకీలాద్రిలో ముగిసిన వారాహి నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని రుద్రహోమం యాగశాలలో ఈనెల 6 నుంచి ప్రారంభమైన వారాహీ నవరాత్రి పూజలు సోమవారంతో ముగిశాయి. దీనికి సంబంధించి యాగశాలలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు నడుమ జరిగిన పూర్ణాహుతిలో ఈవో రామారావు దంపతులు, స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ...
News

హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా యుద్ధవిన్యాసాలు

భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యా సాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలు పంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహిం చింది....
News

12 ఏళ్లకే 700 శ్లోకాల ఉచ్ఛారణ

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్‌ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీరోడ్‌లో నివాసం ఉన్న ఎన్‌ఆర్‌ రాజేశ్, శ్రీలక్ష్మీల...
News

జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆగస్టు 4న సికింద్రాబాద్లో బయలుదేరే ప్రత్యేక రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా అరుణాచలం,...
News

కోటప్పకొండలో తొలి ఏకాదశి కోసం ఏర్పాట్లు

తొలి ఏకాదశి సందర్భంగా నరసరావుపేట మండలం కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబులు ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్...
1 1,405 1,406 1,407 1,408 1,409 3,071
Page 1407 of 3071