News

News

సాగరతీరంలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌!

భారత నౌకాదళ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక విశాఖ సాగరతీరంలో దర్శనమివ్వనుంది. అయితే ఇది నిజమైన నౌక కాదు. దాని నమూనా. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను సాగరతీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. ఆ...
News

హిందూ ధర్మాన్ని కాపాడాలి

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సంఘ చాలక్‌ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్‌ఎస్‌ఎస్‌ గురుపూజోత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం...
News

శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకువచ్చి అలాగే ఉత్సవమూర్తులతో పాటు...
ArticlesNews

మాతృశక్తి స్వరూపిణి వందనీయ మౌసీజీ

( జూలై 6 - లక్ష్మీబాయి కేల్కర్ జయంతి ) అది 1930వ దశకం. స్త్రీలకు విద్య సంగతి అటుంచితే, వారు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు. అయితే సంస్కారవంతమైన కుటుంబాన్ని సృష్టించడంతో పాటు సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో...
News

భోజ్ శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదిక

మధ్యప్రదేశ్లోని ప్రాచీన కట్టడం భోజ్ శాల వివాదానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) సోమ వారం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. రెండు వేలకు పైగా పేజీలతో ఉన్న భారీ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి ఏఎస్ఐఐ...
News

రత్నగిరిపై వానాయాతన

ఎడతెరిపి లేకుండా రోజంతా కురిసిన వర్షంతో రత్నగిరి అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం భక్తులు నానా యాతనలూ పడ్డారు. వర్షంలో తడవకుండా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు వర్షంలో...
News

స్పష్టమైన యోజన దిశగా విద్యా భారతి వర్షారంభ సమావేశాలు

స్పష్టమైన యోజన, చర్చల ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించగలమని విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకే, విద్యా భారతి ప్రతి సంవత్సరం స్పష్టమైన యోజన దిశగా వర్షారంభ సమావేశాలను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యా...
ArticlesNews

భక్త కోటి సేవలో..

శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో దేవస్థానం విస్తృత సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు అనుకోకుండా...
1 1,407 1,408 1,409 1,410 1,411 3,071
Page 1409 of 3071